News
ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్ నాలుగో త్రైమాసికానికి రూ.1,169 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభం నమోదు చేసింది. గత ఏడాది ...
టాటా మోటార్స్ లాభాలకు నాలుగో త్రైమాసికంలో లాభాలకు భారీగా గండి పడింది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ.8,556 కోట్ల కన్సాలిడేటెడ్ ...
సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాల్లో బాలికలే మెరుగైన ఫలితాలు సాధించగా, విజయవాడ రీజియన్ టాప్లో నిలిచింది. కర్నూలు జిల్లా బాలిక ...
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా పదవీ విరమణ అనంతరం ఎలాంటి అధికారిక పదవులు చేపట్టబోనని స్పష్టం చేశారు. ఆయన ...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలల పునర్వ్యవస్థీకరణకు జీవో 19ని విడుదల చేసింది. నూతన విధానంలో 9 రకాల పాఠశాలల కేటగిరీలను ...
ఈటల రాజేందర్ పేదల ఇళ్ల కూల్చివేతపై కాంగ్రెస్ నేతలకు ప్రశ్నలు వేయగా, బీజేపీ ఎమ్మెల్యేలు ఆయనపై చేసిన ప్రతిస్పందనకు తీవ్ర ...
రాష్ట్రంలో ప్రతి 50 కి.మీకి ఓ పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపడతామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. దుగరాజపట్నంలో రూ.3 ...
విరాట్ కోహ్లీ కెరీర్లో 2014 ఇంగ్లండ్ పర్యటన అత్యంత చేదు అనుభవాన్ని మిగిల్చింది. దిగ్గజ పేసర్ జేమ్స్ అండర్సన్ అతడి ...
ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో తెలుగు క్రీడాకారులు పతకాల మోత మోగించారు. నాలుగో రోజు పోటీల్లో ఆంధ్రప్రదేశ్కు 7, తెలంగాణకు 3 ...
మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కాంస్య విగ్రహం లక్డీకాపూల్లో ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. జూలై 4న రోశయ్య ...
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు 9 రోజుల ముందుగానే అండమాన్ ప్రాంతంలోకి ప్రవేశించి, రాష్ట్రానికి తక్కువ కాలంలో చేరే సూచనలు ఉన్నాయి.
శ్రీలంకలో ముక్కోణపు సిరీస్ నెగ్గడంలో కీలకపాత్ర పోషించిన టీమిండియా మహిళల స్టార్ బ్యాటర్ స్మృతీ మంధాన ఐసీసీ వన్డే ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results