News

ఏపీలో నామినేటెడ్‌ పదవుల భర్తీ కొనసాగుతూ తాజా జాబితాలో 22 కీలక కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు ప్రకటించారు. అమరావతి జేఏసీకి ...
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మద్యం నాణ్యత, బ్రాండ్లు, ధరలపై వినియోగదారుల అభిప్రాయాల కోసం క్యూఆర్‌ కోడ్‌ సర్వే ప్రారంభించింది.
వలంటీర్ల శిక్షణ పేరిట రామ్‌ ఇన్ఫోకు రూ.274 కోట్ల చెల్లింపులు జరిపిన జగన్‌ సర్కారు, అసలు శిక్షణ ఇచ్చిందని వలంటీర్లు却 ఐప్యాక్‌ ...
మాజీ ఐఏఎస్‌ అధికారి ధనుంజయ్‌ రెడ్డి మద్యం స్కామ్‌లో నిందితుడిగా మారి విచారణకు హాజరుకాకుండా పరారయ్యారు. మూడు రాష్ట్రాల్లో ...
యుద్ధ ఉద్రిక్తతల భయంతో తిరుమలకు భక్తుల రాక సాధారణ స్థాయిలోనే ఉంది. వేసవి సెలవుల్లో కూడా క్యూకాంప్లెక్స్‌లు ఖాళీగా ఉండటం ...
దక్షిణాది పొగాకు మార్కెట్‌ సంక్షోభం దిశగా పయనిస్తోంది. వేలం కేంద్రాలు ప్రారంభమై రెండు మాసాలైనప్పటికీ పండిన పంటలో 15శాతం కూడా ...
జిల్లాలో సూర్యుడి ప్రతాపానికి జనం విలవిల్లాడుతున్నారు. ఆదివారం ఆరు మండలాల్లో 40 డిగ్రీలకుపైగానే పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
జిల్లా ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతు న్నారు. అన్ని ప్రాంతాల్లోనూ తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. అవసరమైన మేర నీటి సరఫరా ...
జిల్లాను హెల్త్‌ కేర్‌ హబ్‌గా తీర్చి దిద్దటానికి అన్ని చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ ...
తిరుచానూరు ఫ్రైడే గార్డెన్‌లో సుందరంగా తీర్చిదిద్దిన పచ్చని వాతావరణంలో శ్రీవారి పట్టపురాణి అలిమేలు మంగ వసంతోత్సవాలు ఆదివారం ...
రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం విడుదల చేసిన మూడో విడత నామినేటెడ్‌ పదవుల భర్తీలో తిరుపతికి చెందిన కూటమి నాయకులను మూడు కార్పొరేషన్‌ ...
తిరుమల రిసెప్షన్‌ డిప్యూటీఈవో ఆర్‌2గా ఉన్న హరీంధ్రనాథ్‌ను తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ డిప్యూటీఈవోగా నియమిస్తూ టీటీడీ ...