News
ఉగ్రవాదుల స్థావరాలపై దాడులతో ఆగ్రహంతో ఉన్న పాకిస్థాన్ భారత్ సరిహద్దులో కాల్పులు జరపగా అందులో 15 మంది అమాయకులు మరణించారు.
సికింద్రాబాద్ జవహర్ నగర్ డంపింగ్ యార్డులో ఘోర ప్రమాదం జరిగింది. డంపింగ్ యార్డులో నిర్మాణంలో లిఫ్ట్ కూలి ముగ్గురు కార్మికులు ...
పార్లమెంట్పై దాడి నుంచి పహల్గాం వరకు.. 350 మంది పౌరులను పాక్ ఉగ్రవాదులు చంపారని భారత రక్షణ శాఖ అధికారులు చెప్పారు. ఈ ...
అల్లూరి జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. వారి ...
పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలపై భారత ఆర్మీ దాడులు చేపట్టింది. పహల్గాం ఉగ్ర దాడిలో 26 మంది పౌరులు మరణించిన విషయం తెలిసిందే.
భారత్లోని నీళ్లపై భారత దేశానికే హక్కు ఉంటుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. దేశంలో ప్రవహించే నీటిని దేశ అవసరాలకే ...
ఆపరేషన్ సింధూర్ తో భారత్ పహల్గామ్ ఉగ్రదాడులకు ప్రతీకారం ప్రారంభించింది. తొలి దాడిలో పాక్, పీఓకే లోని 9 ఉగ్ర స్థావరాలను ...
పహల్గామ్లో ఉగ్రవాదులు ప్రజలను మతం అడిగి చంపారు. సిందూర్కు హిందూ మతంతో సంబంధం ఉంది. అంతేకాకుండా, ఉగ్రవాదులు మహిళల సిందూర్ను ...
పాకిస్థాన్ లోని ఉగ్ర స్థావరాలపై భారత్ మెరుపు దాడులు చేస్తోంది. పహల్గాంలో జరిగిన దారుణమైన ఉగ్ర దాడికి మన సైన్యం దీటుగా జవాబు ఇస్తోంది. ఐరాస నిషేధించిన ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడులు చేపడుతోంది. ‘ఆప ...
తేదీ మే 07, 2025 బుధవారం నాటి పంచాంగం ఇక్కడ తెలుసుకోవచ్చు. శుభ సమయం, వర్జ్యం, రాహు కాలం, దుర్ముహూర్తం వంటి వివరాలు చూడవచ్చు.
మీ ట్రావెల్ ప్లాన్ ఖర్చు ఎక్కువవుతోందా? తక్కువ ఖర్చులో అద్భుతమైన ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకుంటే .. ఆగ్నేయాసియాలోని ఈ 5 ...
బృహస్పతిని దేవతలకు గురువుగా భావిస్తారు. వారు 1 సంవత్సరం పాటు ఒకే రాశిలో ఉంటారు మరియు మళ్లీ అదే రాశికి తిరిగి రావడానికి 12 ...
Results that may be inaccessible to you are currently showing.
Hide inaccessible results