Nieuws

పవన్ కళ్యాణ్ మరోసారి సెట్స్ పైకి వెళ్తున్నట్లు తెలుస్తుంది. ఇక సినిమాకు సంబంధించి దాదాపు షూటింగ్ పూర్తయినట్లుగా సినీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది.
కంటి అద్దాలు అనేవి కళ్ళకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఇవి కంటి దృష్టిని మెరుగుపరచడం ద్వారా చదవడం, రాయడం వంటి పనులను సులభతరం ...
ఈ వారాహి వాటర్ పార్క్ లో మూడు అతిపెద్ద స్లైడ్స్ ఉన్నాయి. అవి రెడ్ అండ్ వైట్ టన్నెల్ స్లైడ్, వైట్ అండ్ బ్లూ వేవ్ స్లైడ్, ఎల్లో ...
జాబ్ కోసం చూసే వారికి బంగారం లాంటి అవకాశం. ఎందుకంటే పరీక్ష లేకుండానే ఉద్యోగం పొందొచ్చు. ఈ ఛాన్స్ మిస్ అవ్వొద్దు.
సీడాప్, డీఆర్‌డీఏ సంస్థలు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నాయి. నగరి నియోజకవర్గంలో మే 16న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ కార్యక్రమం జరుగుతుంది.
1. విరాట్ కోహ్లీ : 2014 నుంచి 2022 మధ్య టీమిండియా టెస్టు కెప్టెన్‌గా కోహ్లీ ఉన్నాడు.
యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలమైన తెలంగాణలోని చారిత్రక రామప్ప ఆలయం, మిస్ వరల్డ్ 2025 పోటీదారుల గ్లామరస్ సందర్శనతో గట్టి భద్రత మధ్య వైభవంగా మారింది, వారు సాంప్రదాయ దుస్తుల్లో ప్రార్థనలు చేసి సాంస్కృతిక వ ...
వేలాదిగా భక్తులు గోవింద నామాలు జపిస్తూ స్వామివారి, అమ్మవారి ఆధ్యాత్మిక ఘట్టాన్ని కనులారా తిలకించి ఆధ్యాత్మిక పారవశ్యం చెందారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 'అన్నదాత సుఖీభవ' పథకం ప్రారంభాన్ని ప్రకటించి, రైతులకు రూ.20,000 ఆర్థిక సహాయంతో పాటు ...
విశాఖలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాల్సి ఉందని ...
మిస్ వరల్డ్ 2025 పోటీదారులు ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని సందర్శించి, అక్కడి ప్రసాదాన్ని రుచి చూసి ఆనందంతో ఫిదా అయ్యారు, ఆలయ విశిష్టత మరియు సాంస్కృతిక వైభవాన్ని ఆస్వాదించారు.
మిస్ వరల్డ్ 2025 అందగత్తెలు ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయాన్ని సందర్శించనున్నారు. యునెస్కో వారసత్వంగా పేరొందిన ఈ ఆలయానికి ...